గాంధీ ఆసుపత్రి వద్ద కాంగ్రెస్, ఆప్, బీజేపీ ధర్నా
- బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
- గ్రూప్-1 పరీక్షలు రాసిన వారి మార్కులు బయటపెట్టాలి
- మార్కులు వెల్లడిస్తే లీకేజీ బాగోతం బయటకు వస్తుంది
గన్పార్కు నుంచి టీఎస్పీఎస్సీకి వెళ్తామన్న బండి సంజయ్
- తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలకపాత్ర పోషించింది
- ఒక్క నోటిఫికేషన్ను కూడా సకాలంలో పూర్తి చేయలేదు
- 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే లీకేజీ జరగడం బాధాకరం
- గన్పార్కు నుంచి టీఎస్పీఎస్సీకి వెళ్తామన్న బండి సంజయ్
- ఉపాధ్యాయులకు సెల్యూట్
- కేసీఆర్ ప్రభుత్వానికి ఉపాధ్యాయులు గుణపాఠం చెప్పారు
- టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ఇప్పుడే వెళ్తా
గాంధీభవన్లో నిరుద్యోగుల అరిగోస దీక్ష
- దీక్షలో పాల్గొన్న బలమూరి వెంకట్, శివసేనారెడ్డి
- దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్యే సీతక్క