ETV Bharat / state

ఏలూరు ఘటనకు సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

author img

By

Published : Dec 9, 2020, 12:45 PM IST

ఏపీలోని ఏలూరులో ప్రజల అస్వస్థతకు సీసం కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాల అవశేషాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. ఈ లోహాలు ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వీటి మోతాదు శరీరంలో అధికంగా ఉంటే మెదడుతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు.

ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా మరో 32,080 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.