ETV Bharat / state

మిస్టరీ వీడిన మహిళా హత్యకేసు

author img

By

Published : Sep 17, 2019, 12:30 PM IST

కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని నాగారంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

మిస్టరీ వీడిన మహిళా హత్యకేసు

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్ పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీనగర్​లో ఈనెల 11వ తేదీన కుళ్లిన స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన శిరీషను హత్య చేసిన ఆమె ప్రియుడు కొంతం చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈనెల 5న శిరీషతో కలిసి మద్యం సేవించినట్టు ఆపై హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు.

మిస్టరీ వీడిన మహిళా హత్యకేసు

ఇదీ చూడండి: కక్ష కట్టి... క్షోభ పెట్టి కడతేర్చారు: చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.