ETV Bharat / state

జువైనల్​ హోం చిన్నారులతో కలిసి క్రిస్మస్​ జరుపుకున్న హిమాన్షు

author img

By

Published : Dec 25, 2019, 11:37 PM IST

సైదాబాద్​ జువైనల్​ హోంలో నిర్వహించిన క్రిస్మస్​ వేడుకల్లో మంత్రి కేటీఆర్​ కుమారుడు హిమాన్షు సందడి చేశారు. చిన్నారులతో కలిసి క్రిస్మస్​ జరుపుకున్నారు.

KTR's Son Himanshu Attends Christmas Celebrations At Saidabad
చిన్నారులతో కలిసి క్రిస్మస్​ జరుపుకున్న హిమాన్షు

హైదరాబాద్​ సైదాబాద్​ జువైనల్​ హోంలో క్రిస్మస్​ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ మనువడు... మంత్రి కేటీఆర్​ కుమారుడు హిమాన్షు హాజరయ్యారు. చిన్నారులతో కలిసి సందడి చేశారు. కేక్​కట్​ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు.

చిన్నారులతో కలిసి క్రిస్మస్​ జరుపుకున్న హిమాన్షు

ఇదీ చూడండి: భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.