ETV Bharat / state

కందుకూరు ఘటన దురదృష్టకరం.. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను: పవన్

author img

By

Published : Dec 29, 2022, 3:18 PM IST

janasana chief pawan kalyan
జనసేన అధినేత పవన్​కల్యాణ్​

JANASENA PAWAN ON KANDUKURU INCIDENT : ఏపీలోని చంద్రబాబు బహిరంగ సభలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

PAWAN ON KANDUKURU INCIDENT : ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ పేర్కొన్నారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.