ETV Bharat / state

రేపు మునుగోడుకు వెళ్తున్న ఆ ఐదుగురు మంత్రులు

author img

By

Published : Nov 30, 2022, 7:13 PM IST

Updated : Nov 30, 2022, 8:07 PM IST

munugode
మునుగోడుకు మంత్రులు

19:09 November 30

రేపు మునుగోడుకు వెళ్లనున్న ఐదుగురు మంత్రులు

Ministers will go munugode: సీఎం ఆదేశాల మేరకు రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు వెళ్లనున్నారు. ఉపఎన్నికలో ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. మునుగోడు అభివృద్ధి, సంక్షేమ పనులపై మంత్రులు కేటీఆర్​, జగదీశ్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​ రావు, ప్రశాంత్​రెడ్డి, సత్యవతి రాథోడ్​లు వెళ్లి సమీక్షించనున్నారు. మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్​ఎస్​, బీజేపీ మధ్య హోరాహోరీగా కొనసాగిన పోరులో టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated :Nov 30, 2022, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.