ETV Bharat / state

రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

author img

By

Published : Jun 6, 2020, 9:22 PM IST

Updated : Jun 6, 2020, 9:59 PM IST

corona-update-in-state
రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

21:18 June 06

రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ఈరోజు 206 మందికి కరోనా
ఈరోజు 206 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 206 కేసులు నమోదవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో వైరస్​ సోకిన బాధితుల సంఖ్య 3,496కు చేరింది. ఈరోజు 10 మంది కరోనాతో మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 123కి చేరింది. ఇప్పటివరకు 1,710 మంది డిశ్చార్జ్​ కాగా... ఆసుపత్రుల్లో 1,663 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో 152 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా... మేడ్చల్​లో 18, రంగారెడ్డిలో 10,  నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో 5, మహబూబ్‌నగర్‌ 4, జగిత్యాల 2, నాగర్‌కర్నూల్‌ 2, మహబూబాబాద్‌, వికారాబాద్‌, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో  పాజిటివ్‌ కేసు నమోదైంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా

Last Updated :Jun 6, 2020, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.