.
మరికాసేపట్లో రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
మరికాసేపట్లో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైస్ మిల్లర్లతో సమావేశం కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ధాన్యం సేకరణ విషయమై మిల్లర్లతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం.
![మరికాసేపట్లో రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్ సమావేశం CM KCR meeting with rice millers association](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6594488-520-6594488-1585555885965.jpg?imwidth=3840)
CM KCR meeting with rice millers association
.