ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 7,430 కరోనా కేసులు... 56 మంది మృతి

author img

By

Published : May 2, 2021, 9:33 AM IST

Updated : May 2, 2021, 10:03 AM IST

7430-corona-cases-registered-in-telangana
రాష్ట్రంలో కొత్తగా 7,430 కరోనా కేసులు

09:31 May 02

కరోనాతో మరో 56 మంది మృతి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 7,430 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 56 మంది మృతి చెందారు. వైరస్‌ నుంచి కోలుకొని 5,567 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న 76,330 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో 1,546 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్‌ జిల్లాలో 533, రంగారెడ్డి జిల్లాలో 475 మంది వైరస్‌ బారిన పడ్డారు.

Last Updated :May 2, 2021, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.