ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 147 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 69 మందికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,990కు చేరింది. ఇవాళ కరోనాతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 77కు చేరింది.
ఏపీలో మరో 216 మందికి కరోనా.. 3,990కు చేరిన కేసులు
ఏపీలో మరో 216 మందికి కరోనా.. 3,990కు చేరిన కేసులు
18:19 June 09
ఏపీలో మరో 216 మందికి కరోనా..
18:19 June 09
ఏపీలో మరో 216 మందికి కరోనా..
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 147 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 69 మందికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 3,990కు చేరింది. ఇవాళ కరోనాతో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 77కు చేరింది.
Last Updated : Jun 9, 2020, 6:49 PM IST