ETV Bharat / state

చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

author img

By

Published : May 19, 2019, 5:00 PM IST

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పేరుతో హైదరాబాద్​లో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరుధాన్యాల పరిశోధకులు ఖాదర్ వలి మనిషి ప్రతిరోజు తీసుకుంటున్న ఆహార పదార్థాలతోనే ప్రకృతి నాశనం అవుతోందన్నారు.

చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చిరుధాన్యాల పరిశోధకులు ఖాదర్ వలి అన్నారు. ప్రతిరోజు తీసుకుంటున్న ఆహార పదార్థాలతోనే ప్రకృతి విధ్వంసం జరుగుతోందన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్​లో ది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇంజినీర్స్​, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిరుధాన్యాల రూపంలో మన దేహంలోకి రోగనిరోధక శక్తిని పంపాల్సిన అవసరం ఉందన్నారు ఖాదర్ వలి. రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్ల వచ్చే వ్యాధులకు తృణధాన్యాలే మందు అని తెలిపారు.

చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం

ఇవీ చూడండి: మాటకు లక్ష... పాటకు మిలియన్...

Intro:tg_adb_03_19_pollicet_counciling_avb_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-----------------------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు తరలి వచ్చారు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు ఈ నెల 27 వరకు ఆప్షన్స్ కి అవకాశం ఉందని కౌన్సిలింగ్ కన్వీనర్ ర్ రాజు తెలిపారు......vsss byte
బైట్ రాజు, కన్వీనర్ అదిలాబాద్ జిల్లా


Body:4


Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.