ETV Bharat / sports

WTC: ఫైనల్​లో తలపడే భారత జట్టు ఇదే

author img

By

Published : Jun 17, 2021, 7:26 PM IST

Updated : Jun 17, 2021, 7:40 PM IST

india wtc squad
ఇండియా డబ్ల్యూటీసీ స్క్వాడ్

19:22 June 17

WTC: ఫైనల్​లో తలపడే భారత జట్టు ఇదే

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​తో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్​లో ఆడనున్న పదకొండు మంది పేర్లను వెల్లడించింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్​లు ఇద్దరికీ చోటిచ్చింది.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్ రానున్నారు.

పూర్తి టీమ్ ఇదే..

  1. విరాట్ కోహ్లీ(కెప్టెన్)
  2. రహానె(వైస్ కెప్టెన్)
  3. రోహిత్ శర్మ
  4. గిల్
  5. పుజారా
  6. పంత్(కీపర్)
  7. అశ్విన్
  8. జడేజా
  9. బుమ్రా
  10. ఇషాంత్
  11. షమీ
Last Updated : Jun 17, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.