ఇండోనేషియా మాస్టర్స్​ సెమీస్​లో సింధు ఓటమి

author img

By

Published : Nov 20, 2021, 4:02 PM IST

Sindhu

ఇండోనేషియా మాస్టర్స్ (Indonesia Masters 2021)​ సూపర్​ 750లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV sindhu news)కథ ముగిసింది. సెమీఫైనల్లో యమగూచి చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.

ఇండోనేషియా మాస్టర్స్ (Indonesia Masters 2021)​ సూపర్​ 750లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV sindhu news)పోరాటం ముగిసింది. అద్భుత విజయాలతో సెమీ ఫైనల్​కు చేరుకున్న సింధు.. తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. సెమీస్​లో జపాన్ షట్లర్ అకానే యమగూచి చేతిలో వరుస సెట్లలో ఓడి ఇంటిముఖం పట్టింది.

ఈ పోరులో మొదటి నుంచి సింధుపై పూర్తి ఆధిపత్యం వహించిన యమగూచి 13-21, 9-21 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​కు ముందు యమగూచిపై 12-7 తేడాతో సింధునే ఫేవరెట్​గా కనిపించింది. కానీ సెమీస్​లో అద్భుతంగా పోరాడిన జపాన్ ప్లేయర్ ఫైనల్​కు దూసుకెళ్లింది.

ఇవీ చూడండి: 'నా కెరీర్​పై డివిలియర్స్​ ప్రభావం చాలా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.