ETV Bharat / jagte-raho

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. రైతు మృతి

author img

By

Published : Dec 11, 2020, 8:18 PM IST

గోవిందరావుపేట మండలం మచ్చాపూర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు... వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు... వ్యక్తి మృతి

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్​ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో మహేందర్​ రెడ్డి మృతి చెందాడు.

ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వస్తున్న రైతు ఏపూరి మహేందర్​రెడ్డిని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో మహేందర్​ రెడ్డి ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి: విద్యుదాఘాతం... మూడు దుకాణాల్లో మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.