ETV Bharat / jagte-raho

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి

author img

By

Published : Sep 12, 2020, 12:46 PM IST

Updated : Sep 12, 2020, 3:50 PM IST

one died in accident at jadcharla
one died in accident at jadcharla

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్​ సమీపంలో చోటుచేసుకుంది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్​ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 44 వ నెంబర్​ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ 40 ఏళ్ల వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం

Last Updated :Sep 12, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.