ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం.. 200 అడుగుల లోతు లోయలో పడ్డ జీపు.. ఏడుగురు మృతి

author img

By

Published : Oct 19, 2022, 9:50 PM IST

Updated : Oct 19, 2022, 10:28 PM IST

Seven people killed in jeep accident in Nepal
నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం

నేపాల్​లో ఓ జీపు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు.

నేపాల్​లో బజాంగ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఓ జీపు కిక్కిరిసిన జనాలతో చైన్​పుర్​ నుంచి ఖేత్​కోట్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నేపాల్​ ఆర్మీ, పోలీసులు.. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ జీపులో ఎంత మంది ప్రయాణిస్తున్నారన్న విషయం తెలియలేదని పోలీసులు చెప్పారు.

Last Updated :Oct 19, 2022, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.