ETV Bharat / international

ఈనెల 24న భారత్​-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ

author img

By

Published : Jan 23, 2021, 12:29 PM IST

India and China
ఈ ఆదివారం భారత్​-చైనా కమాండర్ల 9వ దఫా భేటీ

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా మరోసారి భారత్​-చైనా ప్రతినిధులు భేటీ కానున్నారు. ఆదివారం( ఈనెల 24న) ఇరు దేశాల మధ్య 9వ దఫా కమాండర్ల స్థాయి చర్చలు జరగనున్నాయి.

భారత్​, చైనాల మధ్య 9వ విడత కార్ప్​ కమాండర్​ స్థాయి చర్చలు.. ఆదివారం(ఈనెల 24న) జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. భారత్​లోని చుషుల్​ మోల్దో సెక్టార్​ వద్ద ఈ భేటీ జరగనుందని సమాచారం.

తూర్పు లద్దాఖ్​ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చైనా అంగీకరిస్తే తప్ప.. భారత్​ తన బలగాలను ఉపసంహరించుకోదని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'చైనా అలా చేస్తేనే భారత బలగాలు వెనక్కి'

లద్దాఖ్​ ప్రతిష్టంభన ఇంకా వీడంది ఇందుకే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.