యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలోని ఓ వ్యవసాయ మామిడితోటలో ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు నలుగురు వ్యక్తులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను మోటకొండూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. వారి నుంచి రూ.6,030 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
మాటురులో అసాంఘిక కార్యకలాపాలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలోని ఓ వ్యవసాయ మామిడితోటలో ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు నలుగురు వ్యక్తులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను మోటకొండూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. వారి నుంచి రూ.6,030 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.