ETV Bharat / crime

లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 6, 2021, 6:57 AM IST

ఆంధ్రాలోని చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగ రాజపురంలో.. రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్​ బలంగా ఢీ కొట్టింది.

road accident
లారీని ఢీ కొన్న బైక్.

రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్​ బలంగా ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఏపీ, చిత్తూరు జిల్లాలోని శ్రీరంగ రాజపురంలో జరిగింది.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతులు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కిషోర్, సంపత్​లుగా గుర్తించారు.

ఇదీ చదవండి: బెంగళూరు డ్రగ్స్ కేసు: రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.