ETV Bharat / crime

రెండు కార్లు, డీసీఎం ఢీ.. ఇద్దరు మృతి.. 10 మందికి గాయాలు

author img

By

Published : Jul 9, 2022, 8:37 PM IST

Updated : Jul 9, 2022, 9:25 PM IST

Accident
రెండు కార్లు, డీసీఎం ఢీ

20:35 July 09

Accident:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెం వద్ద ప్రమాదం

Accident: రెండు కార్లు, డీసీఎం వరుసగా ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెం వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Gold Theft Case: 3 కేజీల బంగారు ఆభరణాలతో.. డెలివరీ బాయ్స్ జంప్​!

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Last Updated :Jul 9, 2022, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.