ETV Bharat / crime

జనగామ జిల్లాలో మినీ డీసీఎం బోల్తా.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 22, 2021, 9:55 AM IST

Updated : Feb 22, 2021, 10:20 AM IST

two-died-and-seven-injured-when-mini-dcm-rolled-over
జనగామ జిల్లాలో మినీ డీసీఎం బోల్తా.

09:52 February 22

జనగామ జిల్లా మొండికుంట స్టేజీ వద్ద ప్రమాదం

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం మొండికుంట స్టేజీ వద్ద మినీ డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Last Updated : Feb 22, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.