ETV Bharat / crime

పిడుగుపాటుకు కాడెద్దులు మృతి

author img

By

Published : Jun 4, 2021, 10:30 AM IST

నల్గొండ జిల్లా మునుగోడు మండలం జమస్థాన్​పల్లిలో విషాదం జరిగింది. పిడుగుపాటుకు కాడెద్దులు మృతి చెందాయి.

Telangana news
నల్గొండ నేర వార్తలు

నల్గొండ జిల్లా మునుగోడులో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడి జమస్థాన్​పల్లిలో రెండు ఎద్దులు మృతి చెందాయి.

గ్రామానికి చెందిన రైతు పగిల్ల యాదయ్యకు చెందిన కాడెద్దులు పిడుగుపాటుకు బలైపోవడం వల్ల కన్నీటి పర్యతమయ్యాడు. ఇంతకాలం బిడ్డల్లా సాకుతున్న పశువులు మృత్యువాత పడడం వల్ల రైతు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

ఇదీ చూడండి: Accident: కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం.. ఐదేళ్ల బాలుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.