సైదాబాద్ ఘటన మరువక ముందే.. జగిత్యాల జిల్లాలో మరో బాలికపై అత్యాచారం

author img

By

Published : Sep 16, 2021, 2:21 PM IST

Updated : Sep 16, 2021, 3:49 PM IST

జగిత్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం

14:20 September 16

జగిత్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం

సైదాబాద్‌లో రాజు కిరాతక చర్య మరువకముందే మరో దారుణం జరిగింది. జగిత్యాల జిల్లాలో బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారం జరిపాడు. 

అత్యాచారానికి పాల్పడిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి: Murder: భార్య, తల్లిపై కత్తితో దాడి చేసి చంపేశాడు..

Last Updated :Sep 16, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.