ETV Bharat / crime

కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి

author img

By

Published : Mar 3, 2021, 11:33 AM IST

Updated : Mar 3, 2021, 12:06 PM IST

కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి
కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి

11:28 March 03

భూ తగాదాలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

కుమురంభీం జిల్లా దహేగాం మండలం కర్జీ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కర్రలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నారు. తగాదాలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

Last Updated : Mar 3, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.