ETV Bharat / crime

మునుగోడులో వాహన తనిఖీలు.. రూ.కోటి పట్టివేత

author img

By

Published : Oct 17, 2022, 4:27 PM IST

Updated : Oct 17, 2022, 5:09 PM IST

crore rupes seized
crore rupes seized

16:21 October 17

మునుగోడులో వాహన తనిఖీలు.. రూ. కోటి పట్టివేత

One Crore Seized During Vehicle Checks in Chalmeda: మునుగోడు ఉపఎన్నికల వేళ భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. తాజాగా మునుగోడు మండలం చల్మెడలో డీఎస్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టగా.. రూ.కోటి పట్టుబడింది. అయితే ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.