ETV Bharat / city

రాష్ట్రంలోని 23 జిల్లాలకు వ్యాపించిన వైరస్‌

author img

By

Published : Apr 4, 2020, 11:40 PM IST

Updated : Apr 5, 2020, 8:52 AM IST

రాష్ట్రంలోని 23 జిల్లాలకు కరోనా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే 43 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికి వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 272కు చేరింది.

total positive cases in telangana
రాష్ట్రంలోని 23 జిల్లాలకు వ్యాపించిన వైరస్‌

రాష్ట్రంలో నిన్న 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 272 మందికి వైరస్‌ సోకింది. కొవిడ్‌-19 బారి నుంచి కోలుకొని ఇప్పటికి 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారికి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ సోకి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఈ మహమ్మారి వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లాల వారిగా వివరాలు

జిల్లాపాజిటివ్‌ కేసులుడిశ్చార్జ్‌
ఆదిలాబాద్9
భద్రాద్రి కొత్తగూడెం31
హైదరాబాద్ 9311
జగిత్యాల2
జనగామ2
జయశంకర్ భూపాలపల్లి1
జోగులాంబ గద్వాల5
కామారెడ్డి10
కరీంనగర్611
మహబూబ్ నగర్31
మహబూబాబాద్1
మెదక్5
మేడ్చల్122
నాగర్ కర్నూల్2
నల్గొండ13
నిజామాబాద్18
రంగారెడ్డి106
సంగారెడ్డి6
సిద్దిపేట1
సూర్యాపేట1
వరంగల్ రూరల్2
వరంగల్ అర్బన్211
వికారాబాద్2

ఇవీ చూడండి: ప్రధాని మోదీ చెప్పినట్లు దీపాలు వెలిగిద్దాం: గవర్నర్​

Last Updated :Apr 5, 2020, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.