ETV Bharat / city

'ఒకేసారి వివిధ రకాల డ్రగ్స్​ తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి'

author img

By

Published : Apr 1, 2022, 7:52 PM IST

Doctor Interview On B Tech Student Death: మత్తు కోసం పలు రకాల మాదక ద్రవ్యాలను ఏకకాలంలో తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి చెందాడని నిమ్స్ ఆస్పత్రి న్యూరాలజీ విభాగం వైద్యురాలు రుక్మిణి తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయానికి సరిగ్గా నడవలేకపోవడం, మాటల్లో తడబాటు గమనించామన్నారు. యువకుడు డ్రగ్స్​కు బానిసైనట్లు తల్లిదండ్రులు మొదట్లో చెప్పలేదని.. అనుమానం వచ్చి స్నేహితులను అడిగితే గాని అసలు విషయం చెప్పలేదని వైద్యురాలు తెలిపారు. బీటెక్​ విద్యార్థికి అందించిన వైద్యం, మృతి చెందిన తీరుపై డా. రుక్మిణీతో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

NIMS Doctor Rukmini Interview On B Tech Student Death
NIMS Doctor Rukmini Interview On B Tech Student Death

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.