ETV Bharat / city

Janasena Sabha: ఈ నెల 21న నరసాపురంలో జనసేన బహిరంగ సభ

author img

By

Published : Nov 17, 2021, 3:17 PM IST

ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో(narasapuram) జనసేన బహిరంగ సభ(Janasena bahiranga sabha) జరగనుంది. ఈ సభలో మత్స్యకారుల సమస్యలపై పార్టీ అధినేత​ పవన్​ కల్యాణ్ మాట్లాడనున్నారు.

narasapuram Janasena bahiranga sabha
narasapuram Janasena bahiranga sabha

ఈ నెల 21న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో(narasapuram) జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ(Pawan kalyan bahiranga sabha) నిర్వహించనున్నారు. స్థానిక స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. ఈ సందర్బంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్(pawan will talk on fishermen problems)​ మాట్లాడనున్నారు.


అలాగే జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు. ఈ మేరకు జిల్లా జనసేన నేతలు పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు(Janasena bahiranga sabha at narasapuram) ముమ్మరంగా చేస్తున్నారు.

ఇదీ చూడండి: Cyberabad CP: 'బ్యాంకు అధికారులమని.. రూ.3కోట్లు దోచేశారు''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.