కరెంట్​ ఛార్జీలపై సీఎం జగన్​ అప్పుడేమో అలా... ఇప్పుడేమో!

author img

By

Published : Apr 2, 2022, 10:19 PM IST

Jagan
Jagan ()

Jagan Electricity Comments: "ఏపీలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. అసలు మన రాష్ట్రంలో ఉన్న ధరలు దేశంలో మరెక్కడా లేవు. పేదల ఇళ్లలోనూ కనీస అవసరాలు తీరాలంటే... 200 యూనిట్లు తప్పనిసరి. ప్రజలపై పనైపోయింది కాబట్టి మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు." ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 'పవర్​'లోకి రాకముందు విద్యుత్ ఛార్జీలపై జగన్​ చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.