ETV Bharat / city

ఆత్మనిర్భర్​ భారత్​కు ప్రతీకయే.. స్వదేశీ టీకా : గవర్నర్

author img

By

Published : Jan 26, 2021, 9:46 AM IST

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ధైర్యంతో పోరాడి సాధించుకున్న స్వతంత్ర భారతంలో.. ప్రతి ఒక్కరు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారని తెలిపారు.

governor-tamilisai-wishes-telangana-people-on-72nd-republic-day
ఆత్మనిర్భర్​ భారత్​కు ప్రతీకయే.. స్వదేశీ టీకా గవర్నర్

ఆత్మనిర్భర్ భారత్​కు ప్రతీకగా స్వదేశీ టీకా అభివృద్ధి చేశామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్​తో ప్రపంచంలోనే అందరి కంటే ముందుగా దూసుకెళ్తున్నామని తెలిపారు. టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం భారత్​కు గర్వకారణమని పేర్కొన్నారు.

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ధైర్యంతో పోరాడి తెచ్చుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నారని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.