ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ లాబోరేటరీస్ ఉపాధ్యక్షుడు మధుబాబు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఈ చెక్కును తెలంగాణ మంత్రి కేటీఆర్కు సీఎం క్యాంప్ ఆఫీస్లో అందించారు. దీంతో పాటు మరో ఐదు కోట్ల రూపాయలను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కరోనా కట్టడి చర్యల కోసం అందించనున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ లాబోరేటరీస్ ఉపాధ్యక్షుడు మధుబాబు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఈ చెక్కును తెలంగాణ మంత్రి కేటీఆర్కు సీఎం క్యాంప్ ఆఫీస్లో అందించారు. దీంతో పాటు మరో ఐదు కోట్ల రూపాయలను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కరోనా కట్టడి చర్యల కోసం అందించనున్నట్లు ప్రకటించారు.