ETV Bharat / city

కేసీఆర్​ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?

author img

By

Published : Aug 30, 2020, 6:15 PM IST

ప్రగతిభవన్​లోని గణపతి విగ్రహం వద్ద కేసీఆర్​ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మనవడు హిమాన్షును ఆశీర్వదించారు కేసీఆర్​ దంపతులు.

CM KCR OFFERS PRAYERS TO LORD GANESH AT PRAGATHI BHAVAN
కేసీఆర్​ గణపతి పూజ.. హిమాన్షు ఏం చేశాడంటే..?

ప్రగతిభవన్​లో ప్రతిష్టించిన గణనాథుని విగ్రహం వద్ద హోమం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షు.. కేసీఆర్​ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.