కేఆర్ఎంబీకి జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం.. కానీ?

author img

By

Published : Oct 15, 2021, 9:13 AM IST

Updated : Oct 15, 2021, 9:54 AM IST

కేఆర్ఎంబీకి జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం
కేఆర్ఎంబీకి జల విద్యుత్ కేంద్రాలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం ()

09:12 October 15

జల విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం..

జలవిద్యుత్ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. శ్రీశైలం కుడిగట్టు పవర్​హౌస్​, సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా జలవిద్యుత్​ కేంద్రాలను అప్పగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ అప్పగించాకే బోర్డు పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామగ్రి అప్పగించింది. 

Last Updated :Oct 15, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.