ఆంధ్రప్రదేశ్లో రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఐకాస.. ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన జైల్ భరోలో మహిళా రైతుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, కృష్ణాయపాలెంలోని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్ను పాటించనున్నట్లు ఐకాస కన్వీనరు పువ్వాడ సుధాకర్ తెలిపారు.
నేడు ఏపీ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్
ఆంధ్రప్రదేశ్లో రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఐకాస.. ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన జైల్ భరోలో మహిళా రైతుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, కృష్ణాయపాలెంలోని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్ను పాటించనున్నట్లు ఐకాస కన్వీనరు పువ్వాడ సుధాకర్ తెలిపారు.