ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

author img

By

Published : Oct 22, 2022, 12:12 PM IST

gold rate today
బంగారం ధర

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.2,150 పెరిగి.. ప్రస్తుతం రూ.52,290గా ఉంది. కేజీ వెండి ధర రూ.2,710 పెరిగి.. రూ.58,800 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.52,290గా ఉంది. కిలో వెండి ధర రూ.58,800 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,290 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,800గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,290గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,800 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,290 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,800 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,657 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.46 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,79,901 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,79,901
ఇథీరియంరూ.1,07,009
టెథర్​రూ.82.55
బినాన్స్​ కాయిన్​రూ.22,189
యూఎస్​డీ కాయిన్రూ.82.54
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.