ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. వెండి భారీగా జంప్.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Dec 1, 2022, 9:52 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today hyderabad
gold rate today hyderabad

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా పెరిగింది. పది గ్రాముల బంగారం రూ.300 మేర పెరిగి ప్రస్తుతం రూ.54,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.రెండు వేలు ఎగబాకింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.65,930 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,630గా ఉంది. కిలో వెండి ధర రూ.65,930 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,630 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,930గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,630గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,930వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,630 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,930గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,777.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.31 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,89,298 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,89,298
ఇథీరియంరూ.1,04,373
టెథర్​రూ.81.2
బైనాన్స్​ కాయిన్​రూ.24,117
యూఎస్​డీ కాయిన్రూ.81.4

స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 358.70 పాయింట్లు లాభపడి 63,450.59 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94.35 పాయింట్లు లాభపడి 18,854.45 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టాటాస్టీల్‌, డా.రెడ్డీస్‌, టైటన్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.02గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.