ETV Bharat / business

స్థిరంగా కొనసాగుతున్న స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 90 ప్లస్​

author img

By

Published : Aug 31, 2021, 10:04 AM IST

Updated : Aug 31, 2021, 11:41 AM IST

stock market live
స్టాక్​ మార్కెట్స్​ లైవ్​

11:35 August 31

స్థిరంగా స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 90 ప్లస్​

స్టాక్ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 90 పాయింట్లు పెరిగి 56,997 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 16,965 వద్ద ట్రేడువుతోంది.  

  • భారతీ ఎయిర్​టెల్​, బజాబ్​ ఫినాన్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఏసియన్​ పెయింట్​, బజాబ్​ ఫిన్​సర్వ్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • టెక్​ మహీంద్ర, యాక్సిస్​ బ్యాంకు, హిందుస్థాన్​ యూనిలివర్​, ఇన్ఫోసిస్, ఇండస్​ఇండ్​ బ్యాంకు​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:19 August 31

స్వల్ప లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

మంగళవారం సెషన్​లో స్టాక్​ మార్కెట్లు(Stock market) స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్(Sensex today)​ 66 పాయింట్ల లాభంతో 56,956 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ(Nifty today) 20 పాయింట్ల లాభంతో.. 16,951 వద్ద కొనసాగుతోంది.  

30 షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​ టాప్​లో కొనసాగుతుండగా.. మహీంద్ర అండ్​ మహీంద్ర​ చివరి స్థానంలో ఉంది.

Last Updated :Aug 31, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.