ETV Bharat / business

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Oct 8, 2021, 9:36 AM IST

Gold Rate Today
ఈరోజు బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) స్థిరంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధరలో(Silver price today) ఎలాంటి మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.70 రిగి.. రూ.48,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,570గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,340 గా ఉంది. కిలో వెండి ధర రూ.62,570 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,340గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,570 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,759 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.49 డాలర్ల వద్ద ఉంది.

మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశంలో చమురు ధరల (Petrol price today)​ బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు శుక్రవారం తెలిపాయి.

  1. హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.67కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 39 పైసలు పెరిగి.. లీటర్​ రూ.100.48కి చేరింది.
  2. విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.55కు చేరుకుంది. డీజిల్​పై 36 పైసలు పెరిగి.. రూ.100.83కు చేరింది.
  3. గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 30 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.109.82గా ఉంది. డీజిల్​ లీటర్​కు 36 పైసలు పెరిగి.. రూ.102.06 వద్ద ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.