ETV Bharat / business

Gold price today: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

author img

By

Published : Nov 17, 2021, 10:38 AM IST

కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు రూ.50వేల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో 10గ్రాములు బంగారం ధర రూ.50,660కి చేరింది.

gold rates
పసిడి ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర రూ.50వేల పైబడి కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.50,660 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.453 క్షీణించి రూ.68,342 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.50,660గా ఉంది. కిలో వెండి ధర రూ.68,341 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.50,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,342 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,855 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.98 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధన ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) రూ.108.18 వద్ద కొనసాగుతోంది. మరోవైపు డీజిల్ లీటర్​ రూ.94.61 కి వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) లీటర్ పెట్రోల్ ధర​ రూ.110.33కి చేరింది. డీజిల్​ లీటర్ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.95.17కి చేరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.