ETV Bharat / business

ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే?

author img

By

Published : Oct 16, 2021, 10:13 AM IST

Gold price today
పసిడి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి (Gold Rate Today) ధరల్లో పెద్ద మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Rate Today) శనివారం ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి (Gold Price in Hyderabad) ధర రూ.48,760 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,750 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,760గా ఉంది. కిలో వెండి ధర రూ.64,750 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.48,760గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,750 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,767.80డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.34 డాలర్ల వద్ద ఉంది.

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..

దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price today) శనివారం మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 36పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్​ పెట్రోల్​పై 36పైసలు పెరిగి.. రూ.109.73కు చేరింది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు ఎగబాకి.. లీటర్​ రూ.102.80కి పెరిగింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 35 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.111.78గా ఉంది. డీజిల్​ లీటర్​కు 37 పైసలు పెరిగి.. రూ.104.26 వద్ద ఉంది.
  • విజయవాడలో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర.. రూ.111.58 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.06కు చేరింది.

ఇదీ చూడండి: ఇల్లు కొంటున్నారా? ఈ ఖ‌ర్చుల గురించి కూడా తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.