ETV Bharat / business

పెరిగిన పసిడి ధర.. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Oct 5, 2021, 10:07 AM IST

gold price today
బంగారం ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today)ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) మంగళవారం రూ.260 పెరిగింది. వెండి ధర (Silver price today) స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.48,190వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,215గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,190గా ఉంది. కిలో వెండి ధర రూ.62,215 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,190గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,215 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1760.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.45 డాలర్లకు తగ్గింది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel price today) మంగళవారం మళ్లీ పెరిగాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.77కు చేరుకుంది. డీజిల్ ధర 33 పైసలు పెరిగింది. దీనితో లీటర్​ డీజిల్ ధర రూ.99.37కు చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు ఎగబాకిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.65కు చేరుకుంది. డీజిల్​పై 31 పైసలు పెరిగి.. రూ.99.73కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 25 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.108.92గా ఉంది. డీజిల్​ లీటర్​కు 31 పైసలు పెరిగి.. రూ.100.96 వద్ద ఉంది.

ఇదీ చూడండి Fuel Price Hike: పెట్రో మంట.. ముడి చమురు ధరలు పైపైకి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.