ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Feb 23, 2021, 4:10 PM IST

పసిడి, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.337 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.1,149 పెరిగింది.

Gold jumps Rs 337; silver shoots up by Rs 1,149
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.337 పెరిగి.. రూ.46, 372కు చేరింది.

కిలో వెండి ధర రూ. 1,149 వృద్ధితో రూ.69,667కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగా దేశ రాజధానిలో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ల్​ విశ్లేషకులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,808 గా ఉంది. వెండి ధర ఔన్సుకు 28.08 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చదవండి : పెట్రో బాదుడుకు 'ప్రధాన్​' కారణాలివి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.