ETV Bharat / business

Gold Rate Today: ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన బంగారం ధరలు

author img

By

Published : Jul 30, 2021, 9:09 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Rate Today) భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.70వేలు దాటింది. వివిధ నగరాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి.

Gold Rate Today
బంగారం ధరలు

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.556 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.49,890గా ఉంది.
  • వెండి ధర సైతం ఈ నగరాల్లో పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.70,200 పలుకుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,829 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 25.62 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.58, డీజిల్ ధర రూ.98.01గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86, లీటర్ డీజిల్ ధర రూ.98.49గా ఉంది.
  • గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.108.06, రూ.99.65 వద్ద ఉన్నాయి.

ఇవీ చదవండి:

వీటన్నింటికీ పన్ను మినహాయింపు ఉంటుంది!

'జులైలో 6శాతం దిగువకు ద్రవ్యోల్బణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.