ETV Bharat / bharat

ఈ నెల 8న సీఎంలతో ప్రధాని భేటీ

author img

By

Published : Apr 5, 2021, 5:19 PM IST

ఈ నెల 8న.. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. వర్చువల్​గా నిర్వహించనున్న ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి చర్చించనున్నట్లు సమాచారం.

PM Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా శరవేగంగా విస్తరిస్తోన్న రాష్ట్రాల సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. ఈ నెల 8న సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు.

ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి సహా వ్యాక్సినేషన్ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.