ETV Bharat / bharat

దేశంలో మరో 15,144 మందికి కరోనా

author img

By

Published : Jan 17, 2021, 10:03 AM IST

newly 15,144 new corona cases reported in india
దేశంలో కొత్తగా 15,144 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 15,144 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 181 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5లక్షల 50 వేలు దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 15,144 కేసులు నమోదయ్యాయి. మరో 181 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,170 మంది వైరస్​ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 1,05,57,985
  • క్రియాశీల కేసులు: 2,08,826
  • కోలుకున్నవారు: 1,01,96,885
  • మరణాలు: 1,52,274

ఇదీ చదవండి : భారత్​లో టీకా పంపిణీ- తొలిరోజు విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.