ETV Bharat / bharat

దేశంలో మరో 14,545 మందికి కరోనా

author img

By

Published : Jan 22, 2021, 9:59 AM IST

latest corona cases in india
దేశంలో మరో 14,545 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 14,545 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 6 లక్షల 25 వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 14,545 కేసులు నమోదయ్యాయి. మరో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. 18,002 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10,43,534 మందికి టీకా అందించినట్లు తెలిపింది.

  • మొత్తం కేసులు: 1,06,25,428
  • క్రియాశీల కేసులు: 1,88,688
  • కోలుకున్నవారు: 1,02,83,708
  • మరణాలు: 1,53,032

ఇదీ చదవండి : దేశంలో కరోనా టీకా పంపిణీ- ఆరో రోజు లెక్కలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.