ETV Bharat / bharat

కేరళ గవర్నర్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : Nov 7, 2020, 4:40 PM IST

కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్ ​ఖాన్​కు కరోనా పాజిటివ్​గా ​నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్​ ఖాతా ద్వారా వెల్లడించారు.

Kerala Governor tests positive for coronavirus
కేరళ గవర్నర్​కు కరోనా పాజిటివ్

కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్ ఖాన్​ కరోనా బారిన పడ్డారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలింది.

" నాకు కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. ఈమధ్య కాలంలో నన్ను కలిసిన వారు దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి. "

-- ట్ట్విట్టర్​లో ఆరిఫ్ మహమ్మద్​ ఖాన్​

దిల్లీ పర్యటన అనంతరం శుక్రవారం గవర్నర్​ రాజ్​భవన్​కు చేరుకున్నారు. శనివారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.