ETV Bharat / bharat

ఎన్నికల వేళ ఐటీ దాడులు- రూ.16కోట్లు స్వాధీనం

author img

By

Published : Mar 19, 2021, 2:38 PM IST

IT dept seizes over Rs 16-crore dubious cash after raids in TN
ఎన్నికల వేళ ఐటీ దాడులు- రూ.16కోట్లు స్వాధీనం

ఎన్నికల వేళ తమిళనాడులోని పలు సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. లెక్కల్లో లేని రూ.16కోట్లు స్వాధీనం చేసుంది.

అసెంబ్లీ ఎన్నికల వేళ ఆదాయ పన్ను శాఖ తమిళనాడులోని పలు చోట్ల దాడులు నిర్వహించి, లెక్కల్లో చూపని రూ.16కోట్లు స్వాధీనం చేసుకుంది. దీంతో కలిపి ఎన్నికల సీజన్​లో ఇప్పటి వరకు రూ.80కోట్లు జప్తు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.

IT dept seizes over Rs 16-crore dubious cash after raids in TN
టెక్స్​టైల్​ సంస్థపై ఐటీ దాడులు
IT dept seizes over Rs 16-crore dubious cash after raids in TN
ఎన్నికల వేళ ఐటీ దాడులు- రూ.16కోట్లు స్వాధీనం

మార్చి16, 17 తేదీల్లో చెన్నై, తిరుప్పూరు, ధర్మపురం ప్రాంతాల్లో టైక్స్​టైల్​, తదితర సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఎన్నికల వేళ ఎలాంటి డబ్బు పంపకాలు జరగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: ఒంటిపై 4 కేజీల బంగారు ఆభరణాలతో నామినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.