ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 45,951 మందికి కరోనా

author img

By

Published : Jun 30, 2021, 9:43 AM IST

Updated : Jun 30, 2021, 9:53 AM IST

corona cases
భారత్​ కరోనా కేసులు

దేశంలో కొత్తగా 45,951 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 60,729 మంది కోలుకోగా 817 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 45,951 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 817మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 60,729 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.92శాతం నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,03,62,848
  • మొత్తం మరణాలు : 3,98,454
  • కోలుకున్నావారు : 2,94,27,330
  • యాక్టివ్​ కేసులు :5,37,064

మొత్తం టెస్టులు..

మంగళవారం ఒక్కరోజే 19,60,757 మందికి కొవిడ్​-19 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి : COVID-19 variant: కొత్తగా 'లాంబ్డా' కలకలం!

'టీకా తీసుకోనివారిలోనే డెల్టా రకం వేగంగా వ్యాప్తి'

వ్యాక్సినేషన్​..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 33,28,54,527వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే.. 36,51,983 మందికి వ్యాక్సిన్ అందినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కొవిడ్ బాధితుల్లో కొత్త ఇన్​ఫెక్షన్​.. ఒకరు మృతి!

కరోనా జాడను పసిగట్టే మాస్కులు

Last Updated :Jun 30, 2021, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.