ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 100లోపు మరణాలు

author img

By

Published : Mar 16, 2022, 9:25 AM IST

India Covid cases
India Covid cases

Covid Cases In India: భారత్​లో రోజువారీ కరోనా​ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2,876 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 98 మంది మరణించారు. కొత్తగా 3,884 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Covid Cases In India: భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసులు 3 వేల దిగువన నమోదవుతున్నాయి. కొత్తగా దేశంలో 2,876 మందికి వైరస్​ సోకింది. తాజాగా 3,884 వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 4,29,98,938
  • మొత్తం మరణాలు: 5,16,072
  • యాక్టివ్​ కేసులు: 32,811
  • కోలుకున్నవారు: 4,24,50,055

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం మరో 18,92,143 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,60,93,107కు పెరిగింది.

Covid Tests:

దేశంలో మంగళవారం.. 7,52,818 కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇవీ చూడండి: కరోనా టెస్టుల కోసం చైనాలో జనం క్యూ- కొరియాలో రికార్డు మరణాలు

అశ్వమే వాహనం.. పెట్రోల్ ధరలు భరించలేక గుర్రంపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.